Sunday, 28 April 2013

గులాబీ గూటికి కడియం శ్రీహరి!

సైకిలు దిగి కారెక్కుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏళ్ల తరబడి పచ్చ జెండా మోసిన నేతలు గులాజీ కండువా కపుకునేందుకు సిద్ధపడుతున్నారు. తమ ప్రాంతంపై రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న పచ్చ పార్టీ అధినేత తీరుతో విసిగిపోయిన నేతలు గలాబీ దళంలో చేరేందుకు వరుస కడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సంక్లిష్ట సమస్యపై స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన టీడీపీ అధ్యక్షుడి దాటవేత ధోరణి తమ భవిష్యత్ రాజకీయ జీవితానికి ముప్పుగా మారే అవకాశముందన్న ఆందోళనతో తెలంగాణ నేతలు...

వైఎస్సార్ తో బాబుకు పోలిక లేదు: ఎంపీ సబ్బం హరి

విశాఖపట్నం: వైఎస్సార్ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు వచ్చిన వారంతా తెచ్చిన జనమేనని, స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ మినహా ఇతర ఏ పార్టీ సీబీఐని విశ్వసించటం లేదన్నార...

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు ఉరి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కు చివరి అవకాశంగా తెలంగాణ సత్యగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత శ్రీనివాస గౌడ్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఉరి తీయబడుతోందని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడతారో, లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమయిన కారణంగానే తాము దీక్ష చేపట్టామని 'సాక్షి'తో శ్రీనివాస గౌడ్ చెప్పార...

YS జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష

షర్మిల వద్ద ఖమ్మం జిల్లా గిరిజనుల ఉద్వేగం కరెంటు చార్జీలు, పెరిగిన ధరలతో కుదేలైపోతున్నామని ఆవేదన జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష ఎన్నికలు పెట్టి చూస్తే తెలుస్తుందంటూ సర్కారుకు సవాల్ ‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నాగరికపు మాయామర్మం తెలియని అమాయక గిరిజనులు వాళ్లు.. సమాజానికి దూరంగా అడవిలోకి విసిరేసినట్టుగా అక్కడక్కడ వారి తండాలు. మన్ను పండితే దేవుడికి దండం పెట్టి పండగ చేయడం... కరువొస్తే పస్తులుండటమే వాళ్లకు తెలుసు....

YS షర్మిల ఎడమ కాలుకు గాయం ,పాదయాత్రకు విరామం

బుడిదంపాడు:షర్మిల ఎడమ కాలు మడమకు గాయం అయింది. పాదయాత్రలో భాగంగా ఆమె బుడిదంపాడు రచ్చబండలో పాల్గొని బయలు దేరారు. కొద్దిదూరం నడవగానే జనం తోపులాట ఎక్కువైంది. కొందరు అదుపు తప్పి ఆమె కాళ్లకు అడ్డంపడ్డారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఆమె కాలు గుంతలో పడి మడమ బెణికింది. గతంలో షర్మిల కుడి మోకాలు గాయానికి సర్జరీ చేసిన డాక్టర్ సీఎస్ రెడ్డి ప్రతి ఆదివారం వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఎస్ రెడ్డి షర్మిలకు ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే షర్మిల కొంతదూరం నడిచి మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. నొప్పి తీవ్రం కావడంతో...

వైయస్‌ జగన్ ఫోబియాతో బాబుకు మతిచలించింది

శ్రీకాకుళం, 28 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్ ఫోబియా‌ కారణంగా చంద్రబాబుకు, కాంగ్రెస్‌ నాయకులకు మతిచలించిందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏ ఎన్నికలోనూ టిడిపి అభ్యర్థులు గెలవలేదని ఆయన అన్నారు. భవిష్యత్‌లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు శ్రీ జగన్‌ను, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని...

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో విస్తృతంగా చేరికలు

తాడిపత్రి (అనంతపురం జిల్లా), 28 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యం అని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనితో అనేక మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిత్రచేడు, మొలకతాళ్ల, గోపురాజపల్లి, రాంపురం గ్రామాల్లోని 500 కుటుంబాల వారు ఆదివారంనాడు వైయస్‌ఆర్‌...

Stampede, lathicharge in Minister Chiru meeting

Gowribidanur, April 28: There was a stampede when the union minister Chiranjeevi came to campaign in some of the areas of Telugu population of Karnataka, on behalf of Congress. In Gowribidanur, a place with a thick population of Telugu settlers, fans of the former Mega Star pushed each other, to have a look at him. There was stampede. Police had to lathi-charge the crowds to bring order. Chiranjeevi is going to tour areas with Telugu population...

YS Sharmila Speech In Mucherla, Khammam District

...

చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ

చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ&nbs...

మరో ప్రజాప్రస్థానం 15-04-2013

...

జనం కొసం జగన్

...