Sunday, 2 June 2013

YSజగన్ నిర్బంధం రాజకీయ కుట్రే

నెల్లూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్బంధం ముమ్మాటికీ రాజకీయకుట్రేనని న్యాయవాదులు, మేధావులు, సామాజికవేత్తలు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మ క్కై సీబీఐని అడ్డుపెట్టుకుని ఆయన్ను జైలులో పెట్టించాయని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్ట ని హెచ్చరించారు. ఈ పరిణామాలతో న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారని,...

ఇక వీరు టిఆర్ఎస్ నాయకులు

ఇంతకాలంగా కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సీనియర్ నేతలు కేశవరావు,మందా జగన్నాధం, వివేక్ లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అయ్యారు.నిజాం కాలేజీ మైదానంలో జరిగిన ఒక సభలో వారికి టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి కెసిఆర్ ఆహ్వానించారు.ఈ ముగ్గురుతో పాటు మాజీ మంత్రి వినోద్,టిడిపి నేతలు మాణిక్ రెడ్డి,మర్రి జనార్ధనరెడ్డిలు కూడా టిఆర్ఎస్ లే చేరారు. ఎమ్.పి విజయశాంతి, హరీష్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.&nbs...

ఇంత అవమానమా!డి.ఎల్. ఆగ్రహం

సీనియర్ నేత డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి తనను బర్తరఫ్ చేసిన తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను సోనియాగాంధీకి ఎప్పుడో రాజీనామా లేఖ పంపితే,దానిని పట్టించుకోకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేయడానికి అనుమతి ఇవ్విడం ఏమిటన్నది ఆయన ఆవేదనగా ఉంది.తన రాజీనామాను ఆమోదించి ఉంటే బాగుండేదని ఆయన తనతో మాట్లాడిన మీడియాతో అన్నారు.తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని ఆయన వాపోతున్నారు. కిరణ్ వ్యవహార శైలి వల్ల పార్టీ నష్టపోతున్నదని చెబుతున్నానని,...

లోకేష్ కోసం జూనియర్ కు వెన్నుపోటు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎన్.టి.ఆర్ ను వెన్నుపోటు పొడిచారని,ఇప్పుడు తన కుమారుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్.టి.ఆర్.కు వెన్ను పోటు పొడుస్తున్నారని టిఆర్ఎస్ నేత, కెసిఆర్ కుమారుడు అయిన తారకరామారావు వ్యాఖ్యానించారు.తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని చెబుతున్న చంద్రబాబునాయుడు వచ్చిన తెలంగాణకు పీక నొక్కడానికి బీజం వేసిందే ఆయనని కెటిఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రోమ్ నగరం తగలబడుతుంటే పిడేల్...

వివేక్ కు టిఆర్ ఎస్ సూట్ అయ్యేనా!

పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్.పి వివేక్ అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావుకు అప్పుడే సలహా ఇస్తున్నారు.కెసిఆర్,కెకెల ద్వారానే తెలంగాణ రాదని, అందరిని కలుపుకుపోవాలని వివేక్ సూచిస్తున్నారు.ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరేవారికి సీట్లిస్తే తప్పేంటని,తెలంగాణ కోసం అందరినీ కలుపుకోవాలని కేసీఆర్‌కు కూడా సూచిస్తానని వివేక్ అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై విమర్శలు చేయిస్తున్నారని, తన వ్యాపారాలపై దాడులు...