Thursday 16 May 2013

'షర్మిల యాత్రతో కార్యకర్తల్లో నూతనోత్సహం'

తిరుపతి: షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో కాంగ్రెస్‌-టీడీపీ పార్టీలు బెంబేలెత్తుతున్నాయని శ్రీకాళహస్తి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్ర వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్తల్లో నూతనోత్సహం నింపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

0 comments:

Post a Comment