Tuesday 28 May 2013

163వ రోజు పాదయాత్ర ప్రారంభించిన YSషర్మిల

పాలకొల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటికి 163వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె పాలకొల్లు బ్రాడీపేట నుంచి యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర జిన్నూరు, వేడంగి మీదగా పోడూరు మండలం కవిటం గ్రామానికి చేరుకుంటుంది. ఈరోజు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

0 comments:

Post a Comment