Tuesday 28 May 2013

సర్కార్ ఫోన్ టాపింగ్ చేస్తోంది: శంకర్రావు

హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టి తన ఫోన్ సంభాషణలను టాపింగ్ చేస్తోందని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శంకర్రావు ఆరోపించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఛార్జిషీట్ లో పేర్లు ఉన్న మంత్రులు ప్రభుత్వంలో ఉంటే ఛార్జిషీట్ వేయకుండా జగన్ మోహన్ రెడ్డిని జైల్లోకి పంపారని అన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని శంకర్రావు వ్యాఖ్యానించారు.

0 comments:

Post a Comment