వరంగల్: వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని 2014
ఎన్నికలలో ముఖ్యమంత్రిని చేద్దామని కొండా మురళీ, సురేఖ దంపతులు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. వైఎస్ఆర్ చేసిన మేలు కొందరు మరచిపోవచ్చు గానీ, ఆయన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందినవారు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
0 comments:
Post a Comment