Tuesday 28 May 2013

కెసిఆర్ ఓడిపోతేనే తెలంగాణ:పాల్వాయి గోవర్ధన రెడ్డి

హైదరాబాద్ : టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి అన్నారు. తెలంగాణపై టిఆర్ఎస్ కు, టిడిపికి చిత్తశుద్ధిలేదన్నారు. తెలంగాణ ఇవ్వడం లేదనే కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలని అన్నారు. 

0 comments:

Post a Comment