Tuesday 28 May 2013

మరో ప్రజాప్రస్థానం షర్మిల పాదయాత్ర నేడు సాగేదిలా

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 163వ రోజు బుధవారం 11 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకొల్లు బ్రాడీపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర పోడూరు మండలం కవిటం గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు : పాలకొల్లు బ్రాడీపేట, జిన్నూరు, వేడంగి, కవిటం.

0 comments:

Post a Comment