Tuesday 28 May 2013

వైఎస్ అభిమానులందరూ అండగా నిలవాలి

శ్రీకాకుళం: ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి వైఎస్ అభిమానులంతా అండగా నిలవాలని ఆ పార్టీ నేతలు పిలుపు ఇచ్చారు. జగన్ నిర్బంధానికి నిరసన తెలుపుతూ శ్రీకాకుళంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలలో ఆ పార్టీ నేతలు ధర్మాన కృష్ణదాస్, సాయిరాజ్, కుంభా రవిబాబు, విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, వరుదు కల్యాణి, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

0 comments:

Post a Comment