Saturday 18 May 2013

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విచారణ

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విచారణ శనివారం ప్రారంభమైంది. స్పీకర్ ఛాంబర్ లో ఈ విచారణ కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారీ, హరీశ్వర్ రెడ్డి న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు. వారు ఇరువురు స్పీకర్ ఎదుట తమ వాదనలు వినిపిస్తున్నారు. 

0 comments:

Post a Comment