Saturday 18 May 2013

చింతలపూడి శ్రీరాం చిట్స్‌లో ఘరానా మోసం

చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శ్రీరాం చిట్స్ లో ఘరానా మోసం జరిగింది. ఉపాధ్యాయులకు తెలియకుండా వారి శాలరీ సర్టిఫికెట్లను ఇతరులకు జామీన్ గా పెట్టిన వైనం బయటపడింది. అయితే చిట్ పాడినవారు సరిగా వాయిదాలు చెల్లించకపోవటంతో జామీనుగా ఉన్న ఉపాధ్యాయులకు కోర్టు నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు శనివారం శ్రీరాం చిట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత టీచర్లకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి.

0 comments:

Post a Comment