Saturday 18 May 2013

సిరిసిల్లా బయలుదేరిన YSవిజయమ్మ!

హైదరాబాద్: నేతన్నల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు బయలుదేరారు. అప్పలు బాధను తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను విజయమ్మ పరామర్శించనున్నారు.

0 comments:

Post a Comment