Tuesday 14 May 2013

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా


ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 149వ రోజు బుధవారం 12.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. టి.నరసాపురం మండలం ముత్యాలంపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మధ్యాహ్నపు వారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు. 

పర్యటించే ప్రాంతాలు
ముత్యాలంపేట, టి.నరసాపురం, గురవాయగూడెం, ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపు వారిగూడెం 

0 comments:

Post a Comment