Tuesday, 30 April 2013

సీబీఐ ‘రాజకీయ బందీ’ : సుప్రీంకోర్టు

కీయ జోక్యంతో సంస్థ నిష్పాక్షికతకు తూట్లు ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేయాలి అదే తమ తొలి కర్తవ్యమన్న ధర్మాసనం బొగ్గు కుంభకోణం దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి నివేదికను కేంద్రంతో పంచుకుంటారా? సీబీఐ తీరు మా అంతరాత్మనే కుదిపేసింది మా నమ్మకాన్ని వమ్ము చేశారు సీబీఐని తలంటిన ధర్మాసనం మే 6లోగా అఫిడవిట్ దాఖలుకు ఆదేశం తదుపరి విచారణ మే 8కి వాయిదా ‘‘రాజకీయ బాసుల నియంత్రణ నుంచి సీబీఐ నేటికీ బయటపడకపోవడం చాలా తీవ్రమైన అంశం’’ ‘‘మీపై (సీబీఐ) మేం పెట్టుకున్న నమ్మకాన్ని...

ముచ్చర్లలో జెండా ఆవిష్కరించిన YSషర్మిల

ఖమ్మం : మహానేత వైఎస్సార్ తనయ షర్మిల ఖమ్మం జిల్లాలో బుధవారం పాదయాత్రను పునప్రారంభించారు. ముచ్చర్ల నుంచి ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. మేడే సందర్భంగా షర్మిల ముచ్చర్లలో జెండాను ఆవిష్కరించారు. 135వ రోజు మరో ప్రజాప్రస్థానం యాత్ర అడవిమద్దలపల్లి, లాలయ్య తండా, మర్సగుంట, శ్రీరామపురం తండా, తిమ్మారావుపేట, రాజలింగాల గ్రామాల్లో కొనసాగనుంద...

విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు

న్యూఢిల్లీ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.&nbs...

వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ లో మేడే వేడుకలు

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఉదయం జాతీయ, వైఎస్ఆర్ టీయూసీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు కార్మికులు భారీగా పాల్గొన్నారు.&nbs...

Peddayana Peddayana.... YSR Song

...

పెట్రోల్ ధర 3 రూపాయలు తగ్గింపు ఈ అర్థరాత్రి నుంచే అమలు

న్యూఢిల్లీ: పెట్రోలు ధర లీటర్‌కు మూడు రూపాయలు తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన పెట్రోల్ ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో తాజా ధర 69 రూపాయలుగా ఉండే అవకాశముంది. గత ఎనిమిది నెలల్లో ఇదే అత్యల్ప ధరగా నమోదైంది. మార్చి 2 తేదితో పోలిస్తే పెట్రోలుధర లీటరకు ఎనిమిది రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో మార్చి 2 తేదిన లీటరు పెట్రోలు ధర 77.12 రూపాయలుగా ఉంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే పెట్రోల్ ధరను తగ్గించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తగ్గిన ధర ప్రకారం ఢిల్లీలో 66.09, కోల్ కతా 73.48, ముంబై 72.88, చెన్నైలో...

రేపట్నుంచి YSషర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

ముచ్చెర్ల: ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. మేడే సందర్భంగా రేపు ఉదయం 8:30 గంటలకు ముచ్చర్లలో షర్మిల జెండాను ఆవిష్కరిస్తారని రఘురాం తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షర్మిల రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు.&nbs...

సీబీఐ పై రాజకీయాలా? సుప్రీం ఆగ్రహం

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ పై రాజకీయ జోక్యం ఉండరాదని, అలా ఐతే సీబీఐ పై ప్రజలలో గౌరవం తగ్గుతుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిన నివేదికను ప్రభుత్వానికి సీబీఐ ఇవ్వడం పై కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల కేసు బలహీనపడుతుందని చెప్పింది. దర్యాప్తు సంస్థలో రాజకీయ జోక్యం సరికాదని తేల్చి చెప్పింది.  సీబీఐకి స్వయం ప్రతిపత్తి పునరుద్దరణకు...

సికింద్రాబాద్ లో రేపు వైఎస్ విజయమ్మ రచ్చబండ

సికింద్రాబాద్: ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రేపు సికింద్రాబాద్ లో రచ్చబండ నిర్వహించనున్నారు. అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ లో ఉదయం 11 గంటలకు రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. మురికివాడల్లోని ప్రజలతో ఆమె సమావేశమవుతారు.&nbs...

చంద్రబాబును జనం నమ్మరు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు యాత్ర... 'వస్తున్న నాకోసం' అంటూ సాగిందని ఎద్దేవా చేశారు. బొత్స మంగళవారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బెల్టు షాపులపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ మద్య నిషేదాన్ని విధిస్తే చంద్రబాబు దాన్ని ఎత్తివేశారని, ఇప్పుడు బెల్ట్‌ షాపులను ఎత్తివేస్తామంటున్న బాబును జనం నమ్మరన్నారు. వడ్డీలేని రుణాలంటూ కొత్తగా...

నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పును సుప్రీంకోర్టు రిజ్వర్ లో ఉంచింది. సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్‌పై నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. వాన్‌ పిక్‌కు 18 వేల ఎకరాలు అభివృద్ధికోసం కేటాయించారని, గతంలో చంద్రబాబుకూడా ఇలాంటి భూకేటాయింపులు జరిపారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు.  పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయింపులు జరిపిందని, దీనికి క్విడ్‌ ప్రోకో అంటగడుతున్నారని హరీష్‌ సాల్వే వాదించారు. సీబీఐ అభియోగాల్లో పసలేదని, బాబు...

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం చేశారు?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు శుష్క, మస్కా వాగ్దానాలిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆ హామీలేవీ నెరవేర్చేవి కావన్నారు. గట్టు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 1984 నుంచీ బాబు టీడీపీలో కీలక వ్యక్తి అని, 1995లో మామ నుంచి అధికారాన్ని లాక్కుని ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. అప్పటినుంచి తొమ్మిదేళ్లు అధికారం...

Monday, 29 April 2013

సీబీఐ చెప్పిందా.. అధిష్టానం చెప్పిందా?

జగన్ కేసులో కోట్ల వ్యాఖ్యలపై ఎంపీ సబ్బం హరి మండిపాటు విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి వదలబోమని సీబీఐ చెప్పిందా... లేక వదలొద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందా అని ఎంపీ సబ్బంహరి ప్రశ్నించారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్తూ విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా మండిపడ్డారు. స్వతంత్య్ర ప్రతిపత్తిగల సంస్థగా వ్యవహరించాల్సిన...

విచారణకు రాకముందే వాయిదా ఎలా: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : క్విడ్‌ప్రోకో కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సిబిఐ తన ధోరణి మాత్రం మార్చలేదు. నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లు ఇవ్వాళ కోర్టు ముందుకు రానున్నాయి. కోర్టు ఇచ్చిన నెంబరింగ్‌ ప్రకారం ఏడో సీరియల్‌ నెంబర్‌లో ఈ రెండు పిటీషన్లు విచారణకు రానున్నాయి. అయితే ఈలోగానే సిబిఐ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ముందు మెన్షనింగ్‌ మ్యాటర్‌ ఉంచారు. అత్యవసర సమయంలో చేయాల్సిన వాదనను మెన్షనింగ్‌ మ్యాటర్‌ అంటారు. నిమ్మగడ్డ, విజయసాయిలకు...

సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. సోనియా నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన టీ జాక్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే సోనియాకు వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రం అనుమతించారు. పోలీసుల అనుమతితో టీ జాక్ నేత శ్రీనివాస్ గౌడ్ వినతపత్రం సమర్పించి వెనుదిరిగారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ముట్టడించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశార...

సోనియాగాంధీ నివాసం వద్ద భద్రత పెంపు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం వద్ద మంగళవారం భద్రతను పెంచారు. దీంతోపాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణవాదులు సోనియా నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో... ముందస్తుగా భద్రతను పెంచారు.&nbs...

తెలంగాణకు అడ్డుపడింది చంద్రబాబే: అద్వానీ

హైదరాబాద్: ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఇచ్చేవాళ్లమని.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డు పడకుంటే అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర నేతలతో సుమారు గంట సేపు మాట్లాడారు. తెలంగాణ జేఏసీ ఢిల్లీలో సంసద్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. తెలంగాణ ఇవ్వడానికి రాజకీయ సంకల్పం కావాలని అద్వానీ వారితో పేర్కొన్నారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ, విదర్భ...

Abhimanyuda...! Arjunuda...! YS Jagan Song

...

YS Jagan's bail plea hearing adjourned to May 6

...

మే 1 నుంచి యధావిధిగా షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 29 ఏప్రిల్‌ 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మే 1వ తేదీ నుంచి యధావిధిగా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాదయాత్రికురాలు, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు ఎడమకాలి మడమ నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగా మంగళవారం మరో ప్రజాప్రస్థానానికి విరామం ప్రకటించారు. శ్రీమతి షర్మిలకు మంగళవారం కూడా విశ్రాంతి అవసరమని వైద్యులుసూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తల‌శిల రఘురాం చెప్పార...

చంద్రబాబువి శుష్క వాగ్దానాలు: గట్టు రామచంద్రరావు

హైదరాబాద్ : శుష్క వాగ్దానాలు చేయడం చంద్రబాబుకు కొత్తకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ కోసం వస్తున్న పాదయాత్రలో బాబు చాలానే శుష్క వాగ్దానాలు చేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎన్ని వాగ్దానాలు అమలు చేశారని గట్టు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాల కోసం పోరాడారన్నారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు...

YS జగన్‌ బెయిల్‌పై సిబిఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మే 6 లోపు నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. రాజకీయ దురుద్దేశంతోనే బెయిల్‌ను సీబీఐ అడ్డుకుంటోందని జగన్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే ... జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఇక్బాల్‌తో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.  సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన హామీని సీబీఐ నిలబెట్టుకోలేదని...

Sunday, 28 April 2013

గులాబీ గూటికి కడియం శ్రీహరి!

సైకిలు దిగి కారెక్కుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏళ్ల తరబడి పచ్చ జెండా మోసిన నేతలు గులాజీ కండువా కపుకునేందుకు సిద్ధపడుతున్నారు. తమ ప్రాంతంపై రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న పచ్చ పార్టీ అధినేత తీరుతో విసిగిపోయిన నేతలు గలాబీ దళంలో చేరేందుకు వరుస కడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సంక్లిష్ట సమస్యపై స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన టీడీపీ అధ్యక్షుడి దాటవేత ధోరణి తమ భవిష్యత్ రాజకీయ జీవితానికి ముప్పుగా మారే అవకాశముందన్న ఆందోళనతో తెలంగాణ నేతలు...

వైఎస్సార్ తో బాబుకు పోలిక లేదు: ఎంపీ సబ్బం హరి

విశాఖపట్నం: వైఎస్సార్ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు వచ్చిన వారంతా తెచ్చిన జనమేనని, స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ మినహా ఇతర ఏ పార్టీ సీబీఐని విశ్వసించటం లేదన్నార...

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు ఉరి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కు చివరి అవకాశంగా తెలంగాణ సత్యగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత శ్రీనివాస గౌడ్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఉరి తీయబడుతోందని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడతారో, లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమయిన కారణంగానే తాము దీక్ష చేపట్టామని 'సాక్షి'తో శ్రీనివాస గౌడ్ చెప్పార...

YS జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష

షర్మిల వద్ద ఖమ్మం జిల్లా గిరిజనుల ఉద్వేగం కరెంటు చార్జీలు, పెరిగిన ధరలతో కుదేలైపోతున్నామని ఆవేదన జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష ఎన్నికలు పెట్టి చూస్తే తెలుస్తుందంటూ సర్కారుకు సవాల్ ‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నాగరికపు మాయామర్మం తెలియని అమాయక గిరిజనులు వాళ్లు.. సమాజానికి దూరంగా అడవిలోకి విసిరేసినట్టుగా అక్కడక్కడ వారి తండాలు. మన్ను పండితే దేవుడికి దండం పెట్టి పండగ చేయడం... కరువొస్తే పస్తులుండటమే వాళ్లకు తెలుసు....

YS షర్మిల ఎడమ కాలుకు గాయం ,పాదయాత్రకు విరామం

బుడిదంపాడు:షర్మిల ఎడమ కాలు మడమకు గాయం అయింది. పాదయాత్రలో భాగంగా ఆమె బుడిదంపాడు రచ్చబండలో పాల్గొని బయలు దేరారు. కొద్దిదూరం నడవగానే జనం తోపులాట ఎక్కువైంది. కొందరు అదుపు తప్పి ఆమె కాళ్లకు అడ్డంపడ్డారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఆమె కాలు గుంతలో పడి మడమ బెణికింది. గతంలో షర్మిల కుడి మోకాలు గాయానికి సర్జరీ చేసిన డాక్టర్ సీఎస్ రెడ్డి ప్రతి ఆదివారం వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఎస్ రెడ్డి షర్మిలకు ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే షర్మిల కొంతదూరం నడిచి మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. నొప్పి తీవ్రం కావడంతో...

వైయస్‌ జగన్ ఫోబియాతో బాబుకు మతిచలించింది

శ్రీకాకుళం, 28 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్ ఫోబియా‌ కారణంగా చంద్రబాబుకు, కాంగ్రెస్‌ నాయకులకు మతిచలించిందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏ ఎన్నికలోనూ టిడిపి అభ్యర్థులు గెలవలేదని ఆయన అన్నారు. భవిష్యత్‌లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు శ్రీ జగన్‌ను, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని...

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో విస్తృతంగా చేరికలు

తాడిపత్రి (అనంతపురం జిల్లా), 28 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యం అని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనితో అనేక మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిత్రచేడు, మొలకతాళ్ల, గోపురాజపల్లి, రాంపురం గ్రామాల్లోని 500 కుటుంబాల వారు ఆదివారంనాడు వైయస్‌ఆర్‌...

Stampede, lathicharge in Minister Chiru meeting

Gowribidanur, April 28: There was a stampede when the union minister Chiranjeevi came to campaign in some of the areas of Telugu population of Karnataka, on behalf of Congress. In Gowribidanur, a place with a thick population of Telugu settlers, fans of the former Mega Star pushed each other, to have a look at him. There was stampede. Police had to lathi-charge the crowds to bring order. Chiranjeevi is going to tour areas with Telugu population...

YS Sharmila Speech In Mucherla, Khammam District

...

చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ

చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ&nbs...

మరో ప్రజాప్రస్థానం 15-04-2013

...